అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఆవేశపూరితంగా గానీ.. అనాలోచితంగా గానీ ఆయన గత ఏడాది ఆ నిర్ణయం.. రాజకీయంగా దుమారం రేపింది. అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. న్యాయస్థానాల గడప తొక్కింది. రాజ్భవన్ తలుపులూ తట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. ఇప్పుడది దాదాపు అమల్లోకి రాకపోవచ్చు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r3T7yW
జగన్ పర్మినెంట్ యూటర్న్?: అనాలోచితంగా తీసుకున్న ఆ నిర్ణయం వెనక్కి?: క్రెడిట్ టీడీపీదేనా?
Related Posts:
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ట్విటర్ -97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలువివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలను తప్పుదోవ పట్టించేలా, ఉద్యమంలో హింసను ప్రేరేపించేలా వ్యవహరించిన ట్విటర్ హ్యాండిల్స్ … Read More
యాంకరింగ్ టు పాలిటిక్స్..? రాజకీయాల్లోకి అనసూయ, ఆదర్శంగా రోజాయాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యాంకర్గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు ఆమె. ఇటీవల ఓ పోస్టల్ స్టాంప్పై అనసూయ ఫోటోను ముద్రించారు. దీ… Read More
తెలంగాణాలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల .. ఎంసెట్ పరీక్షా తేదీలు ఎప్పుడంటేతెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. గత సంవత్సరం మార్చి నెల నుండి తెలంగాణ రాష్ట… Read More
ఘట్కేసర్ గ్యాంగ్ రేప్: షాకింగ్ ట్విస్ట్ -ప్రియుడితో గంజాయి దమ్ము -తల్లిపై విసుగు -పోలీసులకే దిమ్మతిరిగేలాహైదరాబాద్ శివారు ఘట్కేసర్ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణతోపాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. కాలేజీకి వెళ్లొస్తున్న వ… Read More
ఎస్ఈసీపై టీడీపీ ఆరోపణలపై సజ్జల ఫైర్.. చంద్రబాబుకు పక్కవాళ్ళ మీద పడి ఏడవటం అలవాటే అంటూఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, చంద్రబాబు ను కలిపి టార్గెట్ చే… Read More
0 comments:
Post a Comment