Friday, February 12, 2021

ఫేక్ న్యూస్ కట్టడికి బీజేపీ పిల్ -ట్విటర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

టెక్, స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరికీ చేరువైన సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారం, విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు జరుగుతుండటం తరచూ చర్చనీయాంశం అవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో విద్వేష వార్తల వ్యాప్తిని నియత్రించేలా పటిష్టమైన వ్యవస్థ తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. ఘట్‌కేసర్ గ్యాంగ్ రేప్: షాకింగ్ ట్విస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d8kaoW

Related Posts:

0 comments:

Post a Comment