తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని సత్తూరు జిల్లాలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో శుక్రవారం 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. విరుద్ నగర్ జిల్లా వెంబ కొట్టాయ్ వద్ద ఒక ప్రైవేట్ బాణాసంచా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djJ0Cn
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు .. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ, వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ తదితరులు
Related Posts:
ఘోరం: కూతుర్ని చంపి, తండ్రి ఆత్మహత్య, భార్య అక్రమ సంబంధాలే కారణం!చిత్తూరు: ఐదేళ్ల తన కుమార్తెను ఉరివేసి చంపిన తండ్రి.. ఆ తర్వాత అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ విషాద ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఘటనపై… Read More
ఏపీలో కరోనా: తగ్గని ఉదృతి - లక్షకుపైగా యాక్టివ్ కేసులు - ఆ 5 జిల్లాల్లో టెన్షన్ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. ఇప్పటికి వరుసగా తొమ్మిది రోజులుగా 10వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ… Read More
కరోనా రిపోర్ట్ కంపల్సరీ: లేదంటే నో, ఎమ్మెల్యే పీఏలకు నో పర్మిషన్: అసెంబ్లీ సెషన్పై స్పీకర్కరోనా వైరస్ వల్ల అన్నీ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అత్యవసరం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకొస్తున్నారు. అయితే సోమవారం (7వ తేదీ) నుంచి తెలంగాణ అస… Read More
‘స్పుత్నిక్-వీ’తో యాంటీబాడీలు ఉత్పత్తి - లాన్సెట్ జర్నల్ వెల్లడి - విమర్శకుల సమాధానమన్న రష్యాప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రికార్డులకెక్కిన రష్యా తయారీ ‘స్పుత్నిక్-వీ'పై మిగతా దేశాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా దానిక… Read More
కృష్ణపట్నం పోర్టుపై అదానీ గ్రూప్ దే బాధ్యత : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిదేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్ట్ ని సైతం దక్కించుకుంది. ఇక దీనికి ఏపి క్యాబినెట్ కూడా అప్… Read More
0 comments:
Post a Comment