Friday, February 12, 2021

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు .. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ, వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ తదితరులు

తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని సత్తూరు జిల్లాలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో శుక్రవారం 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. విరుద్ నగర్ జిల్లా వెంబ కొట్టాయ్ వద్ద ఒక ప్రైవేట్ బాణాసంచా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3djJ0Cn

Related Posts:

0 comments:

Post a Comment