న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అధికార టీఎంసీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగా, ఈయన కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OsMbgp
హింసను చూస్తూ ఉండలేను: రాజ్యసభలోనే మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీ దినేశ్ త్రివేది రాజీనామా, మోడీపై..
Related Posts:
బెంగళూరులో 39 H1N1 కేసులు, ప్రజలు జాగ్రత్త, దృవీకరించిన వైద్య శాఖ, మహమ్మారి వ్యాది!బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 … Read More
నేడు తమిళనాడు, ఏపీలో మోదీ పర్యటన .. ఎప్పటిలాగానే నిరసనలు కొనసాగుతాయా ?న్యూఢిల్లీ : సంక్షేమ పథకాలు, దేశం కోసం మోదీ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత ధీటుగా స్పందించి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాలను నేల… Read More
ఉద్యమం కోసం అప్పుడు పోటీ..! ఇప్పుడు వద్దు.! ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్ఎస్ స్పందన..!!హైదరాబాద్: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికారికంగా టీఆర్ఎస్ అభ… Read More
అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై … Read More
ఉగ్రవాది మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ధృవీకరించిన పాక్ విదేశాంగ మంత్రి: అనుమానాలెన్నోన్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడా? ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టలే… Read More
0 comments:
Post a Comment