Saturday, February 6, 2021

కేంద్రానికి రైతుల డెడ్ లైన్... ఆలోగా రద్దు చేయాలి.. అంతవరకూ ఇళ్లకు కదిలేది లేదు : రాకేష్ టికాయిత్

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరేంత వరకూ ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ తేల్చి చెప్పారు. అక్టోబర్ 2 వరకూ కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చామని... ఆలోపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఒత్తిడిలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZCAYX

Related Posts:

0 comments:

Post a Comment