వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరేంత వరకూ ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ తేల్చి చెప్పారు. అక్టోబర్ 2 వరకూ కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చామని... ఆలోపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఒత్తిడిలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZCAYX
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment