వాషింగ్టన్: అమెరిా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని సృష్టించింది. అంగారకుడిపై సూక్ష్మ జీవులను గుర్తించడానికి చేపట్టిన సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసింది. నాసా ప్రయోగించిన ఆస్ట్రోబయాలజీ రోవర్.. పర్సెవెరెన్స్ (Mars Perseverance Rover) అంగారక గ్రహంపై ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్ సక్సెస్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్పై సూక్ష్మజీవులను గుర్తించడానికి ఉద్దేశించిన ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsIuJM
Thursday, February 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment