Sunday, February 7, 2021

రక్తపు వరద: ఇండోనేసియా గ్రామాన్ని ముంచెత్తిన రక్తం రంగు నీరు.. కారణమేంటంటే

ఇండోనేసియాలో ఒక గ్రామాన్ని రక్తం రంగులోని వరదనీరు ముంచెత్తింది. తొలుత స్థానిక బాతిక్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలోకి చేరిన వరద నీరు ఎరుపు రంగులోకి మారిపోయి గ్రామంలోకి పోటెత్తింది. ఫ్యాక్టరీలో దుస్తులకు రంగులు వేయటానికి ఉపయోగించే రక్తవర్ణ (క్రిమ్సన్ డై) వరద నీటిలో కలవడంతో.. సెంట్రల్ జావాలోని జెన్‌గాట్ గ్రామం వీధులన్నీ ఎర్రటి నీటితో నిండిపోయాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pZhOMr

0 comments:

Post a Comment