కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిచేందుకు పలువురు కేంద్రమంత్రులు దేశంలో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడకు వచ్చిన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ బడ్జెట్పై ప్రశంసల జల్లు కురిపించారు. బడ్జెట్ ఆర్ధిక వ్యవస్ధకు ఊతమిచ్చేలా ఉందని, దీంతో అన్ని వర్గాలకూ మేలు జరుగుతందని ఆయన భరోసా ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rsGeOJ
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment