కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిచేందుకు పలువురు కేంద్రమంత్రులు దేశంలో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడకు వచ్చిన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ బడ్జెట్పై ప్రశంసల జల్లు కురిపించారు. బడ్జెట్ ఆర్ధిక వ్యవస్ధకు ఊతమిచ్చేలా ఉందని, దీంతో అన్ని వర్గాలకూ మేలు జరుగుతందని ఆయన భరోసా ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rsGeOJ
బడ్జెట్ సూపర్- ఆర్ధిక వ్యవస్ధకు ఊతం- విజయవాడలో విదేశాంగమంత్రి జై శంకర్ కితాబు
Related Posts:
మా ఊరి పేరు మార్చండి మహాప్రభో!మహాసముంద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదో చిన్న గ్రామం. దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ ఊరి పేరు ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇబ్బందులు తెచ్చింది. దీంతో … Read More
అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధికేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాల… Read More
యూపీఎస్సీలో హైడ్రాలజిస్ట్ & డైరెక్టర్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ పోస్… Read More
మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!!అమరావతి/హైదరాబాద్ : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్త… Read More
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 4 రోజులు కేటీఆర్ రెస్ట్ .. ఎందుకంటేఒక పక్క రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఇలాంటి సమయాన టిఆర్ఎస్ పార్ట… Read More
0 comments:
Post a Comment