కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్మ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9లోగా ఈ వారెంట్ను అమలు చేయాలని ములుగు పోలీసులను నాంపల్లిలో గల ప్రజాప్రతినిధుల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణకు పదేపదే డుమ్మా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aDESKr
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment