కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్మ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9లోగా ఈ వారెంట్ను అమలు చేయాలని ములుగు పోలీసులను నాంపల్లిలో గల ప్రజాప్రతినిధుల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణకు పదేపదే డుమ్మా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aDESKr
ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్.. 9లోగా అమలు చేయాలని ఆదేశాలు
Related Posts:
నిత్యానందకు కొత్త చిక్కులు... పాస్పోర్టు రద్దు చేసిన విదేశాంగ శాఖన్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి పాస్పోర్టును విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. తాజా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోగా దాన్ని కూడ… Read More
ఆర్టీసీ కుటుంబాలకు ఉద్యోగాలు .. మొదటి విడతలో పదిమందికి అవకాశంఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలో చ… Read More
నేరాలు ఇలా తగ్గుతాయి, చట్టాలతో కాదు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుసమాజంలో మార్పు వచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. చెడు దృష్టి లేనప్పుడు లైంగికదాడులు జరగవని తెలిపారు. ప్రతీ ఒ… Read More
Disha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్పై రోజా స్పందనహైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచల… Read More
నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్క… Read More
0 comments:
Post a Comment