రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు . గత ఎన్నికల సమయంలో ప్రజలు చంద్రబాబును ఓడించి టిడిపిని సమాధి చేశారని, సమాధి లో ఉన్న టిడిపిని, చంద్రబాబును పైకి లేపాలని నిమ్మగడ్డ విఫలయత్నాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను కుక్క కూడా పట్టించుకోదంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cL6yPY
టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ, మార్చి 31 తర్వాత ఆయనను కుక్క కూడా పట్టించుకోదు : మరోమారు రోజా తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
ఫలించని రేవంత్ మంత్రాంగం, టీఆర్ఎస్లోకి సబిత ఇంద్రారెడ్డి: రాహుల్ గాంధీ రంగంలోకి దిగినా..హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియలు తెరాసలో చేరారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ… Read More
తస్మాత్ జాగ్రత్త: హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వ్యక్తి మృతి... వైద్యం ఎందుకు వికటించింది..?ముంబై: ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఓ పారిశ్రామికవేత్త హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న రెండురోజులకే మృత్యువాత పడ్డాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చ… Read More
ఛత్తీస్గఢ్లో ఎస్సైని హత్య చేసిన మావోయిస్టులురాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కిడ్నాప్ చేసిన ఎస్సై కశ్యప్ను దారుణంగా హత్య చేశారు. అతని మృ… Read More
సర్వ రోగాలకు మూల కారణాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం.తార్నాక … Read More
వైసిపిలోకి పవన్ మాజీ స్నేహితుడు: లోటస్పాండ్ కు టిడిపి కీలక నేతలు:75 మంది తో తొలి జాబితాఎన్నికల కోసం వైసిపి కదన రంగంలోకి దిగుతోంది. ఇందు కోసం తొలి జాబితాను సిద్దం చేసింది. బుధవారం 75 మంది తో తొలి జాబితాను ప్రకటించనున్నారు. అదే సమ… Read More
0 comments:
Post a Comment