కరోనావైరస్కు విటమిన్ డి ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభించాలని పరిశోధకులు సజెస్ట్ చేస్తున్నారు. కరోనా చికిత్సకు విటమిన్ డి ద్వారా చికిత్స చేసే బాధితుల్లో 60 శాతం కరోనా మరణాలు తగ్గినట్టు తేలిందని అంటున్నారు. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZhHiZZ
కరోనాకు విటమిన్ ‘డి’ చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు: స్టడీ
Related Posts:
ఆ నలుగురే సూత్రధారులు... 400 గ్రా. గంజాయి,120 ఫుల్ బాటిల్స్.... రేవ్ పార్టీ ఘటనలో విస్తుపోయే విషయాలు...యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ… Read More
కడప స్టీల్ ప్లాంట్కూ తప్పని చిక్కులు- తీవ్ర అప్పుల్లో భాగస్వామి-ప్రత్యామ్నాయాలేంటి ?ఏపీలో ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాక రేపుతున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్పై జనం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అన… Read More
NEET 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్టీఏ... ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్తో పరీక్ష...మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్ఈఈటీ-నీట్)-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్… Read More
భాగ్యశాలురు ఎవరు..? భాగ్యం అంటే సంపదేనా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమం… Read More
0 comments:
Post a Comment