న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కారణంగా ఏ ఒక్కరు కూడా మరణించలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నిర్లక్షం కారణంగానే కొందరు ఆస్పత్రులపాలయ్యారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gHMUC
Monday, February 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment