న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కారణంగా ఏ ఒక్కరు కూడా మరణించలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నిర్లక్షం కారణంగానే కొందరు ఆస్పత్రులపాలయ్యారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gHMUC
మరో 3 వారాల్లో 50ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్, 2 నెలల్లో మరో 18-20 కొత్త వ్యాక్సిన్లు: హర్షవర్ధన్
Related Posts:
Coronavirus: కరోనా ఆస్పత్రిగా గాంధీ దవాఖాన: మంత్రి ఈటల, 16 రాష్ట్రాల్లో కూడా..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో 17 రాష్ట్రాల్లో కరోనా వైరస్కు చికిత్స అందించే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యా… Read More
సీఎం జగన్ది క్షమించరాని తప్పు.. కరోనా చర్యలపై కన్నా విమర్శలు... చిటికెలో పరిష్కరిస్తామన్న వైసీపీలాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, బడుగువర్గాల కోసం మోదీ సర్కారు ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించిం… Read More
రైల్వేలో ఉద్యోగాలు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిసౌత్ ఈస్ట్రన్ రైల్వేలో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ లోకో పైల… Read More
నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19)నుంచి ప్రజలను రక్షించడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా కాటుకు దూరం కావాలంటే లాక్ డౌన్ కు దేశ ప్రజలు సహకర… Read More
CM Jagan on Coronavirus: క్రమశిక్షణతోనే జయిద్దాం, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదు..కరోనా మహమ్మారిని క్రమశిక్షణతోనే జయిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్ప… Read More
0 comments:
Post a Comment