కోల్కతా: రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా, పేదలకు రూ. 5కే భోజనం అందించేలా ‘మా' పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ప్లేటు భోజనం రూ. 5కే అందుబాటులో ఉంచనున్నారు. ఈ మెనూలో అన్నం, పప్పు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZfSmXk
Monday, February 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment