పాండిచ్చేరి: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పాలనకు కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా ఊహించారు. కానీ, అలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ki7gpG
ముందుకు రాని బీజేపీ కూటమి: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఎల్జీ తమిళిసై కేంద్రానికి లేఖ
Related Posts:
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇన్నోవా-లారీ ఢీ.. నలుగురు అక్కడికక్కడే మృతి...కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బ… Read More
తగ్గేదే లేదు: జల వివాదాలపై గట్టిగా పోరాడుదాం: నీటి పారుదలపై సమీక్షలో సీఎం కేసీఆర్, కేంద్రం గెజిట్పై చర్చతెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై … Read More
ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్… Read More
RS Praveen Kumar: నేడు బీఎస్పీలోకి ఆర్ఎస్పీ.. 'అదే నా లక్ష్యం.. ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదు'మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే సభల… Read More
Taliban దాష్టీకం: మసీదు వద్దే అఫ్గాన్ జాతీయ మీడియా చీఫ్ దవా ఖాన్ హతం -సైన్యం దాడులుదక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత దేశంపై పట్టు సాధించే దిశగా తాలిబన్లు పేట్రేగిప… Read More
0 comments:
Post a Comment