ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకునపడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇతర విపక్షాలు ఈ వ్యవహారంలో బీజేపీని దోషిగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో కాషాయ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్ధితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏపీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k6Hfth
Vizag Steel Plant : కేంద్రం పరిశీలనలో ఫైనల్ ఆప్షన్ - ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ?
Related Posts:
ఆఫ్గాన్లో భారత రాయబార కార్యాలయం తాత్కలిక మూసివేత: సిబ్బంది స్వదేశానికి, తాలిబన్లే కారణంన్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్… Read More
హైదరాబాద్లో ప్రారంభమైన ఆషాఢ భోనాలు: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, అమ్మవారికి ప్రార్థనలుహైదదరాబాద్: నగరంలో ఆషాఢమాస భోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రా… Read More
Rains in Telangana : హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు...హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని ముషీరాబాద్,సికింద్రాబాద్,అడిక్మెట్,నల్లకుంట,కేపీహెచ్బీ,నిజాంపే… Read More
YSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిలహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఇక జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీస్తో… Read More
నేడే రోదసిలోకి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల: 90 నిమిషాల ప్రయాణం, ఆసక్తికర అంశాలున్యూయార్క్: అంతరిక్షంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం సిద్ధమైంది. మన తెలుగు అమ్మాయి తొలిసారి రోదసిలోకి ఆదివారం(జులై 11న) ప్రవేశించబోతున్నారు. గుంటూరు… Read More
0 comments:
Post a Comment