Friday, February 19, 2021

Vizag Steel Plant : కేంద్రం పరిశీలనలో ఫైనల్‌ ఆప్షన్ - ప్రైవేటీకరణ స్ధానంలో విలీనం ?

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రంతో పాటు బీజేపీ కూడా ఇరుకునపడింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇతర విపక్షాలు ఈ వ్యవహారంలో బీజేపీని దోషిగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాయి. దీంతో కాషాయ పార్టీకి 2019 ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్ధితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏపీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k6Hfth

Related Posts:

0 comments:

Post a Comment