అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న ఆలయాల విద్వసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరితో పాటు తీసుకొనే ముందు జాగ్రత్త చర్యల గురించి స్పష్టత ఇవ్వాలని ప్రబుత్వాన్ని డిమాండ్ చేసారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3omHDoW
Friday, January 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment