Sunday, January 31, 2021

తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..

కొత్త ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన క్రైమ్ కథనాలు దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో విద్యాధికులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల్ని క్షుద్రపూజలకు బలిచేసిన ఉదంతం మరువక ముందే, జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో ఓ కొడుకు తన తల్లిని అతి దారుణంగా చంపేసి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jeVHPP

0 comments:

Post a Comment