కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారతంలోనే అతి కీలకమైన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. సామాన్యుడి నుండి సూపర్ రిచ్ వరకు, చిన్నచిన్న కంపెనీల నుండి దిగ్గజ కంపెనీల వరకు ఈ బడ్జెట్ వైపు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రకటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MBB83E
Budget 2021: నిర్మలమ్మ నుండి ఈ కీలక రంగాలు ఏం కోరుతున్నాయి?
Related Posts:
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ వ… Read More
అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు...ఆడియో విడుదల చేసిన నాసావాషింగ్టన్ : భూకంపం గురించి మనము ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం... వింటూనే ఉంటాం. కానీ ఇతర గ్రహాలపై ప్రకంపనలు వచ్చాయని ఎప్పుడైనా విన్నారా..? కానీ అద… Read More
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుషిమ్లా : లోక్సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసుల… Read More
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడుశ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాల… Read More
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ రీసె… Read More
0 comments:
Post a Comment