అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడానికి, దాడులను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేకపోతోన్న చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా దొడ్డిదారిన ఆలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/350Sk92
బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?
Related Posts:
తీయని మాటలతో వంచన.. అమిత్ షా బృందాన్ని విశ్వసించం, శివసేన అభ్యర్థే సీఎం, ఉద్దవ్ థాక్రేమరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియబోతోంది. కానీ బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవలేదు. 50-50 ఫార్ములాకు బీజేపీ బెట్టుచేయడంతో శివసేన కూడా కొండెక… Read More
9th విద్యార్థులపై లైంగిక వేధింపులు... 7గురు ప్రభుత్వ టీచర్స్ అరెస్ట్ఒకే స్కూలుకు చెందిన ఏడుగుగు ఉపాధ్యాయులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అరోపణలు ఎదుర్కోన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు … Read More
భారం కాకుడదని.. వృద్ద జంట ఘాతుకం..తల్లిదండ్రులంటే నిస్వార్ధంతో ఉన్నదంతా తమ సంతాన అభివృద్దికే ఖర్చుపెడతారు. తమకు పుట్టిన వారు ప్రయోజకులు అయ్యోవరకు కడుపుకట్టుకుని కష్టపడతారు. సంపాదించిన … Read More
అగ్రిగోల్డ్తో సంబంధాలు నిరూపిస్తే .. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా... నారా లోకేష్ స్పీకర్కు లేఖఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. అగ్రిగోల్డ్తో తనకు సంబంధాలు ఉన్నట్… Read More
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు, 15 మంది ఐపీఎస్ లు టార్గెట్, సీబీఐ పంజా, దాడులు!బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అ… Read More
0 comments:
Post a Comment