అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడానికి, దాడులను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేకపోతోన్న చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా దొడ్డిదారిన ఆలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/350Sk92
బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?
Related Posts:
వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్యఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేర… Read More
Actress: హీరోయిన్ ఎఫెక్ట్, హైకోర్టులో నో బెయిల్, అండర్ గ్రౌండ్ లో మాజీ మంత్రి, ఎంతపని జరిగింది !చెన్నై/మదురై: తమిళనాడు మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ చాందిని లవ్ స్టోరీ రసవత్తరంగా మారింది. చాందిని కేసులో తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రిని అరె… Read More
జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక నిర్ణయం : ఏకగ్రీవాలపై కొత్త టెన్షన్ : ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనూ ఉత్కంఠ..!!ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ తరువాత బాధ్యతలు చేపట్టిన … Read More
COVID-19: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్, హోటల్ లో అధికార పార్టీ ఎంపీ, సింగర్, కేసు పెట్టిన డెన్నీస్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విదించిన ప్రభుత్వం కఠిన నియమాలు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన సామాన్… Read More
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు, సిద్ధంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఎప్పు… Read More
0 comments:
Post a Comment