న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు దేశంలో 7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షా 12వేల(1,12,007) మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sS99NU
Wednesday, January 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment