హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నఉదంతం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘటన కలకలం రేపింది. 400 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న రామతీర్థంలో ప్రతిష్ఠించిన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, తలను వేరు చేసి.. కోనేటిలో పడేసిన ఘటన పట్ల తెలుగు ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/391BCI2
భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటం
Related Posts:
సీఎం జగన్ - చిరంజీవి టీం భేటీ ముహూర్తం ఫిక్స్ - బాలయ్య వస్తారా : అజెండా ఇదే..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి టీం భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. కొద్ది రోజులగా ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సమస్యల పైన చర్చించాలని టాలీవు… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ : అనుమానాస్పదంగా విశాఖ ఏజెన్సీలో ; అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీసులుదెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో … Read More
ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్… Read More
ఏపీలో మళ్లీ ఇసుక సంక్షోభం ? ఎన్దీటీ ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్-చంద్రబాబు టైంలో 100 కోట్ల ఫైన్ఇసుక అక్రమాలకూ, ఏపీకి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుకను సంప్రదాయ, సంప్రదాయేతర ఆదాయ మార్గంగా మార్చుకోవడం జరుగుతూనే ఉం… Read More
పంజ్షీర్పై మెరుపుదాడికి తాలిబన్లు సన్నద్ధం: ఇంటర్నెట్ బంద్..ఫోన్ కాల్స్ కట్కాబుల్: సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. పల… Read More
0 comments:
Post a Comment