Friday, January 8, 2021

భారత్‌లో కరోనా వ్యాక్సిన్: ఇంకొద్ది రోజుల్లోనే అందరికీ టీకాలు అందిస్తాం: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

దేశంలో కరోనా మహమ్మారిని నివారించే దిశగా ప్రజలందరికీ త్వరలోనే వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. రెండో విడత వ్యాక్సిన్ డ్రై ర‌న్ సంద‌ర్భంగా శుక్రవారం ఆయన తమిళనాడు రాజధాని చెన్నై న‌గ‌రంలోని రాజీవ్ గాంధీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aKzi1

Related Posts:

0 comments:

Post a Comment