దేశంలో కరోనా మహమ్మారిని నివారించే దిశగా ప్రజలందరికీ త్వరలోనే వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. రెండో విడత వ్యాక్సిన్ డ్రై రన్ సందర్భంగా శుక్రవారం ఆయన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aKzi1
Friday, January 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment