రామతీర్థం ఆలయంలో కోదండరాముని విగ్రహం ధ్వంసమైన వ్యవహారంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా ఆలయాల చుట్టూ తిరుగుతోంది . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాలపై దాడులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని , విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలో ఎన్నడూ లేనివిధంగా మతపరమైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చోటుచేసుకున్నాయి. పవన్ కరివేపాకు , బండి సంజయ్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ghuTg
జగన్ లేఖ రాస్తే జడ్జీలే బదిలీ.. రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అంటారా ? మీ అత్యుత్సాహం ఏమైంది : పవన్ కళ్యాణ్ ఫైర్
Related Posts:
నేటి నుండి ఏపి ఎంసెట్ : నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : 23న ప్రాధమిక కీ..!ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆలస్యమైనా పరీక… Read More
ఏపిలో మరో ఎన్నికల పోరు : నెలాఖరుకు ఓటర్ల జాబితా : త్వరలో ఎలక్షన్ షెడ్యూల్..!ఏపిలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక...పైకి ధీమా వ్యక… Read More
భవిష్యత్ కోసమే ప్రియాంక పార్టీ వీడారు : రణదీప్న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ వీడటంపై ఆ పార్టీ స్పందించింది. తమ నాయకత్వ తప్పిదం వల్లే ప్రియాంక పార్టీని వీడ… Read More
పరీక్షలే సమస్తం కాదు... తల్లిదండ్రులూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటున్న మానసిక నిపుణులువిద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే పరీక్షలో ఉత్తమ మార్కులు రాకపోయినా.. లేదా పరీక్షలో తప్పిన ప్రాణాలు తీసుకునే స్థాయి వర… Read More
ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను: సాద్వీ ప్రగ్యాహేమంత్ కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్. భోపాల్ నుంచి బరిలో ఉన్న ఈ సన్యాసిని తాను శపించడం వల్లే హే… Read More
0 comments:
Post a Comment