భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహాలిలో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న నిందితుడి(53)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YdxqzF
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment