ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు ద్వారా.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని స్పష్టంగా వెల్లడైందని, జగన్ పాలనలో గడిచిన 19 నెలలుగా ఏపీలో అరాచకం కొనసాగుతోందని, వరుస రాజ్యాంగ ఉల్లంఘనలపై ఇక నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర గవర్నరే అని ప్రతిపక్ష టీడీపీ నేతలు అన్నారు.. నిమ్మగడ్డతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MpBsm5
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment