అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0NH9p
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
Related Posts:
జమ్ము,కశ్మీర్లో ఊపందుకున్న టూరిజం... రిసార్ట్స్ ఏర్పాటుకు ఉత్సహాం చూపుతున్న రాష్ట్రాలుజమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370,35ఏలను రద్దు చేయడంతో దేశంలో రియల్ వ్యాపారులతో పాటు ఇతర పారీశ్రామిక వేత్తలు అక్కడ తమ వ్యాపారాలు నెలకొల్పేందుకు సిద్దం అవు… Read More
మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచిం… Read More
పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్కు అమిత్ షా కౌంటర్ఢిల్లీ : లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన అంశాలపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్… Read More
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని నిషేధిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని నిరసిస్తూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవ… Read More
అలర్ట్.. అలర్ట్ .. తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వానలు..హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ… Read More
0 comments:
Post a Comment