అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0NH9p
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
Related Posts:
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనంతిరుమల: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. పవిత్రమైన శ్రీవారి ఆలయం ఎదురుగా పందుల మంద స్వేచ్ఛగా తిరుగాడింది. పదికి పైగా పందులు శ్రీవారి ఆలయం ముందుభాగంలో చ… Read More
ప్లీజ్.. ప్లీజ్... మీ ప్రైవసీకి భంగం కలిగించం.. స్టేటస్ షేర్ చేసిన వాట్సాప్...యూజర్లు ఎదురు తిరగడంతో వాళ్లను బతిమాలే పనిలో పడింది వాట్సాప్. మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లబోదు అని యూజర్లను నమ్మించే ప్రయత్నాలను చేస… Read More
ఇదేమీ విచిత్రం: కాన్పు కోసం వచ్చిన మహిళ.. గర్భవతి కాదంటోన్న వైద్యులుకలికాలమో.. ఆధునిక పోకడలో తెలియడం లేదు. చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ.. తాను గర్భవతి నని చెప్పింది. … Read More
ఆపరేషన్ టెంపుల్ డిమాలిషన్ కుట్ర: నేతలకు టార్గెట్లు: చంద్రబాబు సొంత మనుషులే లీక్: సాయిరెడ్డిఅమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి సంబంధించిన సంఘటనల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట… Read More
ప్రధాని మోడీకి జీ7 సమ్మిట్కు హాజరుకావాలంటూ యూకే ఆహ్వానంలండన్/న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానించింది. ఆ సదస్సుకు ముందు… Read More
0 comments:
Post a Comment