న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవంబర్లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lJXaE
సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Related Posts:
అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ … Read More
షాక్: టీడీపీXవైసీపీ..ఎన్నికల్లో సహకరించాలని ఎస్సైకి వైసీపీ నేత లంచం? ఏం జరిగింది.. డీఎస్పీ ట్విస్ట్విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మ… Read More
కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్వర్డ్లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి.… Read More
అమరావతిలో కీలక అడుగు: ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్కూల్...త్వరలో, వసతులు ఇలాఅమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్… Read More
పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానికరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్ర… Read More
0 comments:
Post a Comment