అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడి అనేది శాంతియుతంగా జరగాలీ కానీ.. హింసాత్మక పరిస్థితులకు దారితీయడం సరికాదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేపిటల్ హిల్లో జరిగిన ఘటనను ఇతర దేశాధినేతలు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pYGVi9
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment