Thursday, January 7, 2021

ట్రంప్ మద్దతుదారుల దాడిపై మోడీ గుస్సా, ఖండన, బిడెన్‌కు స్నేహహస్తం..

అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడి అనేది శాంతియుతంగా జరగాలీ కానీ.. హింసాత్మక పరిస్థితులకు దారితీయడం సరికాదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేపిటల్ హిల్‌లో జరిగిన ఘటనను ఇతర దేశాధినేతలు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pYGVi9

Related Posts:

0 comments:

Post a Comment