చైనాకు సాగిలపడేలా ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యవహరించిన తీరును అధికార మావోయిస్టు పార్టీ ఖండించడం, పార్లమెంట్ రద్దు తదితర పరిణామాల తర్వాత నేపాల్ విధానాల్లో మార్పులొచ్చాయి. హిమాలయ దేశం తిరిగి పాత రూట్లోనే.. భారత్తో సఖ్యతగా మెలిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది.. బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35LXwxV
చైనాకు షాకిచ్చిన నేపాల్: భారత్లో తయారయ్యే కొవిషీల్డ్ వ్యాక్సిన్కు ఆమోదం
Related Posts:
సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పు… Read More
మహారాష్ట్రకు మరో వాయు\"గండం\": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫానుముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి… Read More
హర్యానా క్యాబినెట్లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్ప… Read More
వైసీపీలోకి వల్లభనేని వంశీ..! ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దం: జగన్ గ్రీన్ సిగ్నల్..!గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. … Read More
సుజనా చౌదరితో కరణం బలరాం భేటీ ... నేతల వరుస భేటీలతో టీడీపీలో టెన్షన్టిడిపి నుండి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి టిడిపిని టార్గెట్ చేస్తున్నారా? టిడిపి నేతలను బిజెపి లో చేర్చుకోవడానికి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారా?… Read More
0 comments:
Post a Comment