Friday, January 15, 2021

చైనాకు షాకిచ్చిన నేపాల్: భారత్‌లో తయారయ్యే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆమోదం

చైనాకు సాగిలపడేలా ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యవహరించిన తీరును అధికార మావోయిస్టు పార్టీ ఖండించడం, పార్లమెంట్ రద్దు తదితర పరిణామాల తర్వాత నేపాల్ విధానాల్లో మార్పులొచ్చాయి. హిమాలయ దేశం తిరిగి పాత రూట్లోనే.. భారత్‌తో సఖ్యతగా మెలిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది.. బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35LXwxV

Related Posts:

0 comments:

Post a Comment