అమరావతి: సైనిక దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ‘జనవరి 15... ఆర్మీ డే. భారతీయులందరికీ పుణ్యదినం. మన వీర జవానుల త్యాగాలను త్రికరణ శుద్ధిగా స్మరించుకునే రోజు' అని పవన్ వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bEiRx7
Friday, January 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment