Friday, January 29, 2021

వ్యాక్సిన్ తీసుకున్న యూఎన్ చీఫ్ -టీకాల ఉత్పత్తిలో ఇండియాకు కితాబు

దాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 22లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.21కోట్లకు పెరిగింది. అయితే, గడిచిన నెల రోజులుగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామంగా ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కూడా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L55TxC

Related Posts:

0 comments:

Post a Comment