న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచిత్రమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు అలాంటిదే మరో తీర్పు వెలువరిచింది. ఓ మహిళపై పురుషుడు ఒక్కడే ఎలా అత్యాచారం చేయగలడని ప్రశ్నించిన జస్టిస్ పుష్ప గణేడివాలా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsLpBM
‘బట్టలు చించి రేప్ చేశాడు’: ఒక్కడే ఎలా చేయగలడంటూ నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు
Related Posts:
చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది, ప్రాణాలు కోల్పోయిన 4గురు జవాన్లుశ్రీనగర్: చనిపోయినట్లుగా నటించిన ఓ టెర్రరిస్ట్.. భద్రతా బలగాలు దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లోని కుప్వారా జ… Read More
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్ల మా చెట్లు కూలిపోయాయి, ఐరాసకు ఫిర్యాదు చేస్తాం: పాక్ఇస్లామాబాద్: గత నెలలో (ఫిబ్రవరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి ప్రకృతిని నాశనం చేసిందని పాకిస్తాన్ మరో కొత్త పాట పాడుతోంది. ఈ … Read More
పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబుఅమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్త… Read More
మాతృభూమిలో అడుగుపెట్టిన అభినందన్: మోడీ, నిర్మలా, రాహుల్ గాంధీ ప్రశంసలున్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ను వాఘా సరిహద్దు వద్ద వదిలివేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు … Read More
పాక్లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్… Read More
0 comments:
Post a Comment