న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచిత్రమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు అలాంటిదే మరో తీర్పు వెలువరిచింది. ఓ మహిళపై పురుషుడు ఒక్కడే ఎలా అత్యాచారం చేయగలడని ప్రశ్నించిన జస్టిస్ పుష్ప గణేడివాలా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsLpBM
‘బట్టలు చించి రేప్ చేశాడు’: ఒక్కడే ఎలా చేయగలడంటూ నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు
Related Posts:
టాప్ దర్శకుడి కూతురు అరెస్టు.. పోర్న్ నటిగా మారిన కొద్దిరోజులకే..ప్రపంచం మెచ్చిన దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కూతురు మికేలా మరోసారి వార్తల్లో నిలిచారు. పోర్న్ స్టార్ గా ఎదగాలన్నది తన కల అని, ఆ మేరకు అడల్ట… Read More
ఎన్ఎస్జీ అంటే అసాంఘిక శక్తులకు వణుకు: అమిత్ షా, ‘సైనికులు ఇక ఫ్యామిలీస్తో 100 రోజులు’కోల్కతా: దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) దళాలు వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ… Read More
గడప వద్ద పింఛన్ల పంపిణీ అవసరమా?: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ సూటి ప్రశ్న.. !అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష… Read More
ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు: ముగ్గురు మృతి, శిథిలాల్లో పలువురుభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. ప… Read More
6నెలల్లో తొలిసారి: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలున్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఇది దీపి కబురే. మార్చి 1 నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆగస్టు నుంచి పెరుగుతూ వచ్చి… Read More
0 comments:
Post a Comment