Thursday, January 21, 2021

వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్‌ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్‌, డీజీపీతో

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా అడుగులేస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ప్రెస్‌నోట్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్.. ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన చర్చిస్తున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYntpA

Related Posts:

0 comments:

Post a Comment