భారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసి వారం రోజులు అవుతోంది. కానీ అక్కడ సాధించిన చరిత్రాత్మక విజయం తాలూకు సంబరాలకు మాత్రం ఇంకా తెరపడలేదు. భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారికి అభిమానులు అద్భుతమైన స్వాగతం పలికారు. ఆటగాళ్లకు భారీ నజరానాలు కూడా అందుతున్నాయి. జట్టు మొత్తానికి రూ.5కోట్లు బోనస్గా ఇస్తామని బీసీసీఐ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MmqLkf
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment