అమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNIjof
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment