అమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNIjof
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
Related Posts:
తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు చేశారు. దీంతో మొత్… Read More
పక్కా ప్లాన్తోనే కేపిటల్ భవనంపై దాడి..? ఎగదోసి.. వినోదం చూసిన ట్రంప్... వీడియో లీక్..అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన కేపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్ర… Read More
లిబియా: తవ్వినకొద్దీ శవాలు.. 350కిపైగా హత్యలు చేసిన ఏడుగురు అన్నదమ్ములులిబియా రాజధాని ట్రిపోలి నుంచి గంట సేపు ప్రయాణిస్తే టర్హునా చేరుకుంటాం. అక్కడున్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఏడు నెలలుగా తెల్లని రక్షక సూట్లు ధరించిన కార్మ… Read More
Blackmail: కాలేజ్ అమ్మాయిలు టార్గెట్, ఏంకావాలో చెప్పండి, హాస్టల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్, ఏం చేశారంటే ?చెన్నై/మదురై/బెంగళూరు: అందమైన కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ గర్ల్స్ ను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు, డ్రగ్స్ కలిపి ఇచ్చి నగ్నంగా పోర్న… Read More
ఎన్నికల సిబ్బందికి కరోనా టీకా ఇవ్వండి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘంఅమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి నేప… Read More
0 comments:
Post a Comment