దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామతీర్థం ఆలయ విధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన మూడు రోజులుగా రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోన్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/358p7co
రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకి
Related Posts:
65 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షపాతం...రానున్న రోజుల్లో నీటీ కటకట మరింత ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు నీటీ కటకట ఎదుర్కోక తప్పదా.. అంటే అవుననే సంకేతాలు … Read More
లైంగిక దాడి నిందితుడుతో సాక్షి మహారాజ్ ములాఖత్సీతాపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడమో ఏమో కానీ ఆ పార్టీ నేతల చేష్టలు అధినేతలకు విసుగు తెప్పిస్తున్నాయి. నిన్ననే గిరిరాజ్ సింగ్… Read More
కడుపునొప్పి పేషెంట్ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర… Read More
రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ… Read More
మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట… Read More
0 comments:
Post a Comment