Monday, January 4, 2021

అది జరిగే దాకా మేం ఇళ్లకు వెళ్లం -అగ్రి చట్టాలపై పోరు ఉధృతం -7దశ చర్చల్లో సర్కారు కాఠిన్యం

''రైతును ఆగం పట్టించే, కార్పోరేట్లకు మేలు చేసే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేదాకా మేం మా ఇళ్లకు వెళ్లబోము. (జబ్ తక్ కానూన్ వాపసీ నహీ హోగా.. తబ్ తక్ హమారా ఘర్ వాపసీ నహీ). కేంద్రం తలొగ్గేదాకా ఇక్కడే, దేశరాజధాని ఢిల్లీ రోడ్లపైనే మా నిరనన కొనసాగిస్తాం'' అని కుండబద్దుకొట్టారు రైతు సంఘాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b64G3v

Related Posts:

0 comments:

Post a Comment