Sunday, January 24, 2021

ఏపీలో కరోనా: అతి భారీ ఊరట -సున్నాకు పడిపోయిన మరణాలు -కొత్తగా 158 కేసులు -వ్యాక్సిన్ వార్నింగ్

కరోనా విలయకాలంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి. టెస్టుల సంఖ్య తగ్గనప్పటికీ, కొత్త కేసులు తగ్గిపోతుండటం, రికవరీల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామాలుగా ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్ వికటించి ఓ ఆరోగ్య కార్యకర్త చనిపోవడం విషాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నిమ్మగడ్డ ఆశలన్నీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJGf1d

Related Posts:

0 comments:

Post a Comment