కరోనా విలయకాలంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి. టెస్టుల సంఖ్య తగ్గనప్పటికీ, కొత్త కేసులు తగ్గిపోతుండటం, రికవరీల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామాలుగా ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్ వికటించి ఓ ఆరోగ్య కార్యకర్త చనిపోవడం విషాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నిమ్మగడ్డ ఆశలన్నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJGf1d
ఏపీలో కరోనా: అతి భారీ ఊరట -సున్నాకు పడిపోయిన మరణాలు -కొత్తగా 158 కేసులు -వ్యాక్సిన్ వార్నింగ్
Related Posts:
\"బీహార్ ఐన్స్టీన్\": వశిష్టనారాయణ్ సింగ్ ఇకలేరు.. ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన ఘనాపాటీమేధావి, బీహార్ ఐన్స్టీన్గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్ల… Read More
మహిళా... రెవెన్యూ ఉద్యోగులకు పెప్పర్ స్ప్రే....!అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే వారి రక్షణ కోసం ప్రభు… Read More
తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తిఅయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దే… Read More
చంద్రబాబుపై వంశీ ఫైర్: వైసీపీకి మద్దతుగా నిలుస్తాం..జూ ఎన్టీఆర్ ఏమయ్యారు: చినబాబు...పవన్ పై ఇలా..!టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తాను వైస… Read More
తహాసీల్దార్లకు భద్రతగా పోలీసులు...!రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష… Read More
0 comments:
Post a Comment