అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆ పార్టీ సీనియర్ నేత షాకివ్వనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pcCeR
Thursday, January 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment