ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థిల నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై కొనసాగుతోన్న నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోవని తెలిపింది. అయితే.. Telangana Inter Exam time table
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kLQ5C
ఫిబ్రవరి 28 దాకా ఆ విమానాల్లేవ్ -అంతర్జాతీయ సర్వీసుల రద్దు గడువు పొడిగింపు: DGCA
Related Posts:
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదందిశ సంఘటనతో దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. దిశ అత్యాచారం, హత్య తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇలాంటీ సంఘటనలు జరగకుండా జాగ… Read More
Citizenship Bill:నాడు కశ్మీర్లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యంగౌహతి: పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు బిల్లుకు వ్యతిరేకంగ… Read More
పవన్ కళ్యాణ్కి నాకు మధ్య ‘అడ్డంకి’: జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలుఅమరావతి: జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మధ్య దూరం పెరిగిందా? అంటే అవునన… Read More
YSRCP: పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.. కానీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి!న్యూఢిల్లీ: ఊహించిన ఘటనే చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభలో వై… Read More
Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!హైదరాబాద్: తెలంగాణలోని కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో చోటు చేసుకున్న దళిత మహిళ సమత అత్యాచారం, హత్యోదంతంపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేస… Read More
0 comments:
Post a Comment