అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmTTKP
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’
Related Posts:
ఏపీలో కాదు..కేంద్రంలో చక్రం తిప్పాలి..! అందుకోసం ఆ ఎనిమిది గెలావాలంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/ హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు బాగా వంటపట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ శాసన సభలో అడుగు పెడితే చాలు… Read More
బస్సులో పోకిరీ.. మహిళలను వేధించిన మందుబాబుకు జైలుశిక్షహైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మందుబాబు ఆట కట్టించారు మహిళా కండక్టర్. ఫూటుగా తాగి బస్సెక్కిన సదరు పోకిరీ … Read More
ఓ పక్క సంక్షేమ పథకాలు..! మరో పక్క ప్రతిపక్షాల పై విసుర్లు..! పని మొదలు పెట్టిన బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి లో రాజకీయం నివురు గప్పిన నిప్పులా తయారయ్యింది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాకచక్యంగా పావులు క… Read More
కేంద్రం అన్యాయంపై ఆగ్రహం, తొలిసారి బ్లాక్ షర్ట్తో వచ్చిన చంద్రబాబు: ఢిల్లీలో ఎంపీల నిరసనవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక… Read More
కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నా… Read More
0 comments:
Post a Comment