అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmTTKP
Thursday, January 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment