న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయనకు సీఆర్పీఎఫ్ సాయుద కమాండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రంజన్ గొగయ్కు ఈ భద్రత ఉండనుంది. గతంలో ఢిల్లీ పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y6b3wc
Friday, January 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment