కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రాయికల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c8rHDH
కల్వకుంట్ల కామెంట్స్ కలకలం: సాగర్ రావు దిష్టిబొమ్మ దగ్ధం, కేసీఆర్ది కూడా.. ఆందోళనలు
Related Posts:
అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు ఏపీ రాజ… Read More
చైనా కరోనావైరస్: ఈ-వీసాలను తాత్కాలికంగా నిలిపేసిన భారత్, తప్పనిసరి అయితే..న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వ… Read More
నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాలన్న కేంద్రం పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే విధించిన నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది.… Read More
రాజ్యాంగం రాతప్రతిలో శ్రీరాముడి చిత్రాలు.. వాటిని నెహ్రూ కావాలనే తొలగించారు: బీజేపీ ఎంపీ పర్వేశ్దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రతిపక్ష పార్టీల వాదనను అధికార బీజేపీ బలంగా తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎల… Read More
విజయసాయిరెడ్డిని నమ్ముకుంటే వైసీపీని మూసుకోవాల్సిందే.. సీఎం జగన్పై బీజేపీ నేత బైరెడ్డి విమర్శలుకొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న బీజేపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివార… Read More
0 comments:
Post a Comment