అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థుల ప్రచారంతో హీటెక్కాల్సిన వాతావరణం.. జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎడతెగకుండా కొనసాగుతోన్న పోరుతో రచ్చ రచ్చగా మారుతోంది. మంత్రుల వైఖరి, వారు తనపై చేస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfs8SO
Sunday, January 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment