Sunday, January 31, 2021

జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. నాలుగు విడతల ఎన్నికలకుగానూ ఆదివారంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఎస్‌ఈసీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డకు, జగన్ సర్కారుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3anCwPL

Related Posts:

0 comments:

Post a Comment