Saturday, January 16, 2021

ఏపీలో కరోనా అప్‌డేట్... కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,824కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7139కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం (జనవరి 16) హెల్త్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGKKoh

Related Posts:

0 comments:

Post a Comment