కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పాటు సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ ఏర్పాటుపై రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామనడం నమ్మశక్యంగా లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ కమిటీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xv3BKC
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment