కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పాటు సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ ఏర్పాటుపై రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామనడం నమ్మశక్యంగా లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ కమిటీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xv3BKC
కమిటీని ఒప్పుకోం.. చర్చల ప్రసక్తే లేదు.. ప్రభుత్వమే ఇలా చేయిస్తోంది.. కుండబద్దలు కొట్టిన రైతులు...
Related Posts:
సినిమా స్టైల్లో వచ్చారు.. గన్నులతో బెదిరించి బ్యాంకు దోచారు..!రాంచీ : సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నారా. సినిమా సన్నివేశాలను చూసి దొంగలు రెచ్చిపోతున్నారా. ఇలాంటి ప్రశ్నలకు రెండోది సమాధానంగా … Read More
ఉన్నావో భాదితురాలీ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదుఉన్నావో అత్యాచార భాదితురాలి కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సంఘటన జరిగిన తర్వాత ప్రాధమిక సమాచారాన్ని బట్టి సాధరణ ప్రమాదంగా ప్రకటించిన పోలీసులు… Read More
మెట్రో స్టేషన్లో ముద్దులే కాదు....పోర్న్ వీడీయో కూడ సాధ్యమేనా...!!ఈ మధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్లోని లిఫ్ట్లో ఓ జంట ముద్దులు పెట్టుకున్నారు...కొత్తగా ఏర్పడిన మెట్రో లిఫ్టులో ఎవరు గమనించరని భావించిన, యువతి యువకులు … Read More
కమలం వర్సెస్ ఎంఐఎం.. మద్యలో కమలాసన్..! తీవ్ర హెచ్చరికలు జార చేసిన కాషాయ పార్టీ..!కరీం నగర్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తోంది కమలం పార్టీ. రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే … Read More
సరదా కోసం ఆకతాయి చేసిన కొంటె పని..! ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చిన తుంటరి..!!గుజరాత్/హైదరాబాద్: కొందరు తుంటరిగా చేసే పనులు పెద్ద వివాదాలను రాజేస్తాయి. ఆ ఏముందిలే సరదాగా చేద్దామనుకుంటే అది కాస్తా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. … Read More
0 comments:
Post a Comment