సూరత్/హైదరాబాద్: నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. మృతి చెందినవారిలో అడిక్మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవాలయం జూనియర్ అసిస్టెంట్ రమణ ఉన్నారు. గాయాలపాలైనవారిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYyaGt
విషాదం: సూరత్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ ఉద్యోగులు మృతి
Related Posts:
టీకా తీసుకుంటే చనిపోతారట- గ్రామీణ భారతంలో పుకార్లు-వ్యాక్సినేషన్పై ప్రభావంకరోనా సెకండ్వేవ్లో పట్టణాలు, నగరాలతో పోలిస్తే అత్యధిక ప్రభావం పడుతోంది గ్రామాలపైనే. తొలివేవ్లో పట్టణాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్...ఇప్పుడు గ్రామా… Read More
వ్యాక్సినేషన్లో ఇన్ని లోపాలా-అట్టడుగు వర్గాల పరిస్థితేంటి-కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహందేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లా… Read More
నాలుగు రోజుల్లో ఆనందయ్యమందు- కృష్ణపట్నం పోర్టుకు మారిన తయారీ వేదికనెల్లూరులో ఆనందయ్య కరోనా మందు తయారీ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన మందు తయారీని కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. … Read More
కేంద్రంపై సీఎంల పోరు బాట- మూడు రోజుల్లో ముగ్గురు- మోడీ సర్కార్పై విమర్శలుసమాఖ్య విధానం కొనసాగుతున్న మన దేశంలో తొలిసారిగా కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. కరోనా సాయం విషయంలో మొదలైన ఈ పోరు వ్యాక్సిన్… Read More
Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!ముంబాయి/చెన్నై: యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ చేసిన పనికి భర్త కుటుంబ సభ్యులతో పాటు కాలనీలో ఉంటున్న వాళ్లు, పోలీసులు షాక్ కు గురైనార… Read More
0 comments:
Post a Comment