సూరత్/హైదరాబాద్: నదీ జలాల కోసం గుజరాత్ వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. మృతి చెందినవారిలో అడిక్మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవాలయం జూనియర్ అసిస్టెంట్ రమణ ఉన్నారు. గాయాలపాలైనవారిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYyaGt
విషాదం: సూరత్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దేవాదాయ ఉద్యోగులు మృతి
Related Posts:
హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ… Read More
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలుప్రకాశం: జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభ… Read More
11 గంటలుగా చిరుత కోసం గాలింపు, బుద్వేల్ ఫాం హౌస్ సమీపంలో హై టెన్షన్, ఎరగా మేకలు..హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఫారెస్ట్లోకి వెళ్లింది. 11 గంటలు గడిచినా.. దాని ఆఛూకీ… Read More
కరోనా: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఆంధ్రులు కాకపోయినా సహాయం.. దిశ చట్టం సూపర్ సక్సెస్..కరోనా లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పలు అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ కారణ… Read More
ఏపీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కేంద్ర ప్యాకేజీ పై స్పష్టత రావాల్సి ఉంది : మంత్రి గౌతమ్ రెడ్డికేంద్రం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని రాష్ట్రాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి . అయితే ఇంకా ఈ ప్యాకేజీతో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగే ప్రయోజనం ఏమిట… Read More
0 comments:
Post a Comment