ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ మేరకు తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం ప్రకటించింది. కానీ కరోనా నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం, ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లాల వారీగా వెలువడాల్సిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a0pcAl
Sunday, January 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment