Sunday, January 24, 2021

నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్‌పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ మేరకు తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం ప్రకటించింది. కానీ కరోనా నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం, ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లాల వారీగా వెలువడాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a0pcAl

Related Posts:

0 comments:

Post a Comment