Sunday, January 24, 2021

ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన

అస్సాంలో ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వరుసగా తాయిలాలు ప్రకటిస్తున్నది. శనివారం నాడు అస్సాంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మొత్తం 1.06లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, ఆదివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే అస్సాంకు మరో భారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLhb9b

0 comments:

Post a Comment